Monday, February 21, 2011

తెలుగు కార్టూనిస్టుల కోసం ఫోరం

ఆంధ్రప్రదేశ్ లో వున్న తెలుగు కార్టూనిస్టుల కోసం ఫోరం ప్రారంభించాము. దయచేసి కార్టూనిస్ట్ గా మీ విజయాలను ఇంకా ఇతర
సమాచారాన్ని తోటి కార్టూనిస్టులతో పంచుకోండి.
కొన్ని ఆసక్తికరమైన లింకుల్ని ఇక్కడ తెలియజేస్తున్నాను:

మహిళా కార్టూనిస్ట్ కుమారి రాగతి పండరి గారికి హంస "కళారత్న" అవార్డ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఓ కార్టూనిస్ట్ కి ఈ అరుదైన పురస్కారం లభించడం నిజంగా మనమందరం గర్వించదగిన విషయం.
ఈ శుభాసంధర్భాని పురస్కరించుకుని కుమారి రాగతి పండరి గారికి అభినందనలు తెలియజేయండి.

అపురూపాలు... ఆయన ప్రాణాలు!



Thalisetti Ramarao Cartoons : తలిశెట్టి రామారావు కార్టూన్స్
( a beautiful collection of more than 100 pages, priced at Rs 80)
is going to hit the stalls. It will be a worthy possession of not only our
telugu cartoonists but also telugu readers all over the world.

1 comment: